తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అక్షరయాన్, సీతాస్, అభిజ్ఞ భారత్ సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న జాతీయ సాహిత్య సదస్సులు
ఆహత సంగీతాలయం”వాద్యగోష్ఠి”
వయోలిన్: డి.జయసూర్య గారు మృదంగం : కె. అనీష్ గారు ప్యాడ్స్: వి.సాయి కుమార్ గారు ”
వారసత్వ దీప్తుల” పురస్కారాలు
ముఖ్య అతిధి : శ్రీ చిట్ల పార్థసారథి గారు ఐఏఎస్, పూర్వ ఎన్నికల అధికారి
అధ్యక్షులు: అయినంపూడి శ్రీలక్ష్మి గారు -అక్షరయాన్ వ్యవస్థాపకురాలు
విశిష్ట అతిథి: శ్రీమతి దీపికా రెడ్డి గారు రాష్ట్ర సంగీత నాటక అకాడమీ పూర్వ అధ్యక్షురాలు
గౌరవ అతిథి: ముక్తేవి భారతి గారు ప్రముఖ సాహితీవేత్త.
ఆత్మీయ అతిథి : శ్రీమతి స్వప్న గారు వ్యాఖ్యాత్రి, టివీ విశ్లేషకురాలు
అక్షరయాన్ నివేదిక విశ్వైక గారు అక్షరయాన్ జనరల్ సెక్రటరీ